హైదరాబాద్(Hyderabad)లో బీఆర్ఎస్(BRS) అవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ పార్టీ జెండా అవిష్కరించారు. అధికారంపోగానే ఆవిర్భావ వేడుకులను బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అధికారంలో ఉంటేనే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జెండా ఎగరేసి ఊరుకుంటే ఎలా బీఆర్ఎస్ ఆఫీసులో నాటి వైభవం నేడేదీ? అంటూ చర్చించుకుంటున్నారు. గత ఏడాది వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు జరగగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. పార్టీ ఓటమితో కళ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం కల తప్పడంపై అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేన పరిస్థితి ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.