హైదరాబాద్(Hyderabad)లో బీఆర్ఎస్(BRS) అవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ పార్టీ జెండా అవిష్కరించారు. అధికారంపోగానే ఆవిర్భావ వేడుకులను బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అధికారంలో ఉంటేనే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జెండా ఎగరేసి ఊరుకుంటే ఎలా బీఆర్ఎస్ ఆఫీసులో నాటి వైభవం నేడేదీ? అంటూ చర్చించుకుంటున్నారు. గత ఏడాది వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు జరగగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. పార్టీ ఓటమితో కళ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం కల తప్పడంపై అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేన పరిస్థితి ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 79967