భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Temples crowded with devotees

Advertisements

&NewLine;<p>మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి&period; ప్రతి ఏటా నిర్వహించుకునే మల్లన్న బోనాల్లో భాగంగా కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయం ఆవరణలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలను సమర్పించారు&period; కుటుంబ సమేతంగా హాజరై అలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు&period; పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు&period; అనంతరం ఆలయం ఆవరణలో కొత్త ధాన్యంతో వంటలు వండి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..