అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాథవరం మండలం చిన్న గోల్కొండ పేట మరియు ఆర్తి అగ్రహారం గ్రామాల్లోని ఎన్నికల సభలో నిర్వహించిన రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నర్సీపట్నం ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్నపాత్రుడి (Ayyannapathrudu)కి సైకిల్ గుర్తు పైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలంపై గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతోటి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణా తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…