అదనపు ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారుల అవతారమెత్తారు. నలుగురు ఐటీ ఉద్యోగుల నుంచి లక్షా 25 వేలు విలువ చేసే డ్రగ్స్, బైకులను ఎక్సైజ్ STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, …
Tag:
#illigalbussiness
-
-
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. తన ఢిల్లీ పర్యటన వివరాలను.. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు పవన్. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం …
-
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై …