కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదిలారని విమర్శించారు. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం …
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ …
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. …




Total views : 90113