Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

by Satya
TDP leaders accused of releasing Krishna water


కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకే కృష్ణా జలాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు వదిలారని విమర్శించారు. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

Advertisements

You may also like

Our Visitor

019366
Total views : 90561

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.