Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్

శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్

by Rama
amarnath

తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని రావడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో 19 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని, అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పుంగనూరులో ఎనిమిది వేల కోట్లతో ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాబోవు రెండు మూడు నెలలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది‌. ప్రపంచంలోనే మొట్టమొదట విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మాడ్యూల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నాయకులు మాటలు వీలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి దొంగల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలు మాట్లాడటానికి తిరుమల వేదిక కాదు అన్నారు మంత్రి అమర్నాథ్..

Advertisements

You may also like

Our Visitor

012568
Total views : 75411

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.