Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home National కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ అమిత్ షా

కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ అమిత్ షా

by Satya
Amit Shah

కేంద్రమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల మత విభేదాలు పెరిగిపోయాయన్నారు. సీఎం భూపేశ్ భగేల్ పై కూడా విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల కాలంలో చత్తీస్ గఢ్ లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. సీఎం భగేల్ కొన్ని వేల కోట్ల స్కామ్స్ లో పాలుపంచుకున్నారని ఆరోపించారు.

Advertisements

You may also like

Our Visitor

012573
Total views : 75441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.