టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ కి టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. మోపిదేవి లో ఇవాళ సమావేశం అవుతున్న 6 మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు. ఇప్పటికే జనసేన కు టిక్కెట్ కేటాయించినట్లు టీడీపీ నాయకులకు సమాచారం. జనసేన టిక్కెట్ మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాస్ లకు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చిన అధిష్టానం. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టిన మాదివాడ క్రిస్టియన్. పార్టీ లో బలంగా ఉన్న మండలికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన అనుచరుల డిమాండ్.
Follow us on :Facebook, Instagram&YouTube.
విజయవాడ(Vijayawada).. పశ్చిమ నియోజకవర్గం సీటు పై TDP నో క్లారిటీ..!
పశ్చిమ నియోజకవర్గంలో సీటుపై క్లారిటీ ఇవ్వని టీడీపీ. తనకు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్న బుద్దా వెంకన్న. ఇవాళ నియోజకవర్గంలోని అనుచరులు,కార్యకర్తలతో బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం. బుద్దా వెంకన్న ఏం ప్రకటన చేస్తారో అని అనుచరుల్లో ఉత్కంఠ.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 56958