Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

by Prakash
tdp buddha prasad

టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ కి టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. మోపిదేవి లో ఇవాళ సమావేశం అవుతున్న 6 మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు. ఇప్పటికే జనసేన కు టిక్కెట్ కేటాయించినట్లు టీడీపీ నాయకులకు సమాచారం. జనసేన టిక్కెట్ మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాస్ లకు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చిన అధిష్టానం. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టిన మాదివాడ క్రిస్టియన్. పార్టీ లో బలంగా ఉన్న మండలికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన అనుచరుల డిమాండ్.

Follow us on :Facebook, Instagram&YouTube.

విజయవాడ(Vijayawada).. పశ్చిమ నియోజకవర్గం సీటు పై TDP నో క్లారిటీ..!

పశ్చిమ నియోజకవర్గంలో సీటుపై క్లారిటీ ఇవ్వని టీడీపీ. తనకు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్న బుద్దా వెంకన్న. ఇవాళ నియోజకవర్గంలోని అనుచరులు,కార్యకర్తలతో బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం. బుద్దా వెంకన్న ఏం ప్రకటన చేస్తారో అని అనుచరుల్లో ఉత్కంఠ.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ …
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో …


Advertisements

You may also like

Our Visitor

008616
Total views : 56958

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.