మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ ఆర్కే-1 ఏ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు..మావోయిస్టు నేత మహ్మద్ హుస్సేన్ (అలియాస్ సుధాకర్,రామకాంత్) అరెస్ట్ చేసిన రామక్రిష్ణపూర్ పోలీసులు.మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్స్, కరపత్రాలు,వాల్ పోస్టర్లు, సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు..జమ్మికుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ కోల్ బెల్ట్ ప్రాంతంలో సికాస వ్యవస్థాపక సభ్యుడిగా (సికాస సిఓ)గా పని చేశాడు.మావోయిస్టు పార్టీ లో ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్ గా పని చేసిన మహ్మద్ హుస్సేన్.గతంలో మహ్మద్ హుస్సేన్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 28 క్రిమినల్ నమోదు కావడంతో జైలు కు వెళ్లి వచ్చినట్లుగా తెలిపిన బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్.కోల్ బెల్ట్ ప్రాంతంల్లో సికాస పునర్నిర్మాణనికి ప్రయత్నం చేస్తున్న మహ్మద్ హుస్సేన్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపిన బెల్లంపల్లి ఏసిపి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
- రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
- జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మురద్నగర్కు చెందిన ఈ యువ అథ్లెట్, గాజియాబాద్లోని ‘సాయి ఉప్వాన్’…
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- జూన్ 2న హైదరాబాద్లో భారీసభ ఏర్పాటు ..జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89169