Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం..

అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం..

by Satya
Venkateshwar

పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు. నరసరావుపేట లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న మృతుడు వెంకటేశ్వర్లు. సోమవారం నుండి వెంకటేశ్వర్లు అదృశ్యమైనట్లు మృతుని తల్లిదండ్రులు వెల్లడి. మృతుడు వెంకటేశ్వర్లు మరణించి సుమారు మూడు రోజులు అయ్యి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మృతుడి మరణం ప్రథమశాత్తు జరిగిందా, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

008645
Total views : 57031

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.