తాండూరు ప్రజలే ప్రచారకులు… ప్రజల ఆలోచన లు.. ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను… ఆశీర్వదించండన్నారు. ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను.. ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయమని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చేది ఎవరు…. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు తాండూరు ప్రజలు ఆలోచించాలన్నారు. తాండూరు పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం… మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచననే అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. తాండూరు ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండన్నారు. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ.. మీ కష్ట సుఖల్లో ఉన్నానన్నారు. తాండూరు ప్రజలు నా కుటుంబ సభ్యులన్నారు. గతంలో అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి..
401
previous post





Total views : 141329