Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలన్న- ముప్పాళ్ళ నాగేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలన్న- ముప్పాళ్ళ నాగేశ్వరరావు

by Rama
muppalla nageswara rao

పల్నాడు జిల్లా పెదకూరపాడు,అచ్చంపేట, క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి .. 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి,దాంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి , రైతాంగానికి వెంటనే సాగునీరు అందించి, తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .

Advertisements

You may also like

Our Visitor

018855
Total views : 89525

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.