ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి మోదీ రానుండగా సీఎం కూడా వెళ్లనున్నారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర కీలక నేతలు ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా …
ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది …
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..
అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 89103