Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

by Satya
Phone tapping case creating sensation in Telangana

Phone tapping case:

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు రంగ‌ ప్ర‌వేశం చేయ‌డంతో ఇప్పుడు కీల‌క మ‌లుపు తీసుకుంది. ఈ కేసులో అరెస్టైయిన అద‌న‌పు ఎస్‌పీలు భుజంగ‌రావు, తిరుప‌త‌న్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిష‌న్ రావు, డీఎస్‌పీ ప్ర‌ణీత్ రావులు.. వ్యాపారవేత్త‌లు, హ‌వాలా వ్యాపారులు, న‌గ‌ల షాపు య‌జ‌మానులపై బెదిరింపుల‌కు పాల్ప‌డి భారీ స్థాయిలో ఆస్తులు కూడ‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలా కూడ‌బెట్టిన ఆస్తుల్లో ఖ‌రీదైన విల్లాలు, భూములు ఉన్న‌ట్టు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట‌యిన వారితో పాటు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తుల చిట్టాను బ‌య‌ట‌కు తీసే ప‌నిలో ప‌డ్డారు. దీంతో ఈ కేసులో అరెస్టైయిన వారితో పాటు అనుమానితులు కూడా హ‌డ‌లెత్తిపోతున్నారు.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కళ తప్పిన కేబుల్ బ్రిడ్జి..



తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల …
ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..
విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్‌, గ్లోబల్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

012555
Total views : 75371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.