నెల్లూరు 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్స్ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న 24వ డివిజన్లో పెన్షన్లు అందించడం చాలా సంతోషంగా ఉంది…మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఆంధ్రరాష్ట్రం దివాళా తీసిందిప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపదను సృష్టించి ప్రజలకు పంచుతున్నారు…ఎన్నికల వేళ ఇచ్చిన హామి ప్రకారం పెన్షన్లు అందిస్తున్నారు…ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాటకు కట్టుబడిన నేత చంద్రబాబు నాయుడు..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల సమయం నుంచే ఆర్థిక విషయాలపై ఓ ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు…గత ప్రభుత్వంలో 6వ తేది వరకు పెన్షన్లు అందించారు..కానీ నేడు ఒక్క రోజులోనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం…మాటతప్పకుండా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు….
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
- రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
- స్పేస్ స్టార్టప్ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
- పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.