Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home TelanganaHyderabad రెండు కోట్ల విలువైన ఆభరణాల సీజ్

రెండు కోట్ల విలువైన ఆభరణాల సీజ్

by Rama
Gold

ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్. ఐ. రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కార్ లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారు మరియు డైమండ్ ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన బంగారం,డైమండ్ ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

008570
Total views : 56859

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.