Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra PradeshChittoor జోతిర్లింగాన్ని దర్శించుకున్న గోపీచంద్..

జోతిర్లింగాన్ని దర్శించుకున్న గోపీచంద్..

by Rama
Gopichand

ప్రముఖ సినీ హీరో, విలక్షణ నటుడు గోపీచంద్ (Gopichand) శ్రీకాళహస్తి (Srikalahasti)లోని జోతిర్లింగాన్ని మహాశివరాత్రి (Mahashivaratri) నాడు దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసారు.

గోపిచంద్ (Gopichand) మీడియా తో మాట్లాడుతూ..

శ్రీకాళహస్తి లో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందం గా ఉందని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్దించాను అన్నారు. అలాగే తన బీమా నూతన సినిమా ఈరోజు రిలీజ్ సంద్భంగా స్వామి,,అమ్మావార్లను దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని గోపీచంద్ అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి పూజలు


సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008569
Total views : 56858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.