Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Latest News అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

by
korutla mla

నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని, ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు. పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Advertisements

You may also like

Our Visitor

008328
Total views : 54587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.