వేములవాడ (Vemulawada)..
తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణం వైభవంగా జరిపించారు. దేవాలయం తరుపున ఆలయ ఈఓ కృష్ఱ ప్రసాద్, మున్సిపల్ తరుపున కమీషనర్ అన్వేష్ శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇది చదవండి : శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..
కల్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినీలు హజరయ్యారు. ఒక వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మారో వైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహం అడారు. దేశంలో మారెక్కడ లేని విధంగా ఇలా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ అనవాయితీగా కోనసాగుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ… - శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సమస్యలపై విజయవాడలో గురుస్వాముల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి… - విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 30న సత్తెమ్మతల్లి ప్రధాన పండుగ నిర్వహించనున్నారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం..


