లింగాల గట్టు(Lingala Gattu) అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ
శ్రీశైలం మండలం లింగల గట్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్టును నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈనేపద్యంలో రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు నిరంతరం అప్రమత్తంగా వుంటూ నగదు, మద్యం, బంగారం, వెండి విలువైన వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేయాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సిబ్బందికి తెలిపారు. .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.