AP PGECET Exam 2024…
రాష్ట్ర వ్యాప్తంగా 2024 విద్యాసంవత్సరాల సంబంధించి పీజీ సెట్ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేశారు. మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడుతాయి. మే 5 నుంచి 15 వరకు రూ. 500. 16 నుంచి 25 వరకు రూ. 1000 తో దరఖాస్తుల స్వీకరించబడును. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నుంచి 14 వరకు ఏపీ పీజీ సెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి …
హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి