Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల భీభత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల భీభత్సవం..

by Satya
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల భీభత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల భీభత్సవం.. అర్ధరాత్రి రెండు ఇండ్లను దోచిన దొంగలు. ఓ మహిళ మేడలో నుండి మూడు తులాల గోలుసును లాక్కెల్లిన దొంగలు.మరో ఇంట్లో తాళం పగులగొట్టి నగదు దొంగతనం. తంగళ్లపల్లి మండలం మల్లాపూర్ దేశాయిపల్లె గ్రామాల్లో అర్ధరాత్రి దొంగలు భీభత్సవం సృష్టించారు. ఒకే రోజు రెండు ఇండ్లలో దొంగతనం చేశారు. మల్లాపూర్ గ్రామంలో బయట నిద్రపోతున్న ఓ మహిళ గొంతు నొక్కి మేడలో నుండి మూడు తులాల బంగారం గొలుసును లాక్కేళ్ళి బైక్ పై పరారు అయ్యారు . దేశాయిపల్లె గ్రామంలో మరో ఇంట్లో తాళం పగులగొట్టి 5 వేల రూపాయల నగదు ను దోచుకెళ్ళారు. ఒకేరోజు రెండు ఇండ్లలో దొంగతనం జరగడం స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: