Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Crime వరంగల్ న్యాయస్థానం నుంచి ఖైదీ పరార్…

వరంగల్ న్యాయస్థానం నుంచి ఖైదీ పరార్…

by Prakash
Warangal Court

వరంగల్ న్యాయస్థానం వద్ద నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఖైదీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అక్కడ నుంచి పోలీసుల దృష్టి మళ్లించిన రాజు అనే ఖైదీ పరారయ్యాడు. పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖైదీ రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్య నేరం కింద ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ రాజును వాయిదా నేపథ్యంలో నేడు న్యాయమూర్తి ఎదుట వరంగల్ కమిషనరేట్ పోలీసులు హాజరుపరిచారు. ఖైదీ రాజు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: