Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshChittoor ప్రాథమిక పాఠశాలలో భోజనం తిని అస్వస్థత..

ప్రాథమిక పాఠశాలలో భోజనం తిని అస్వస్థత..

by Rama
primary school

మదనపల్లి మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిని 64 మంది విద్యార్థులకు అస్వస్థత చెందారు. ప్రయివేట్ వాహనాల్లో పిల్లలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు వైద్య మద్యతంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అర కోరా సిబ్బందితో అంది అందని వైద్యం చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.