Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home TelanganaKhammam ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్..

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్..

by Rama
collector priyanka ala

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచ న్యూఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో 72వ పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 22.08 శాతం పోలింగ్ జరిగిందని గతంలో లో కన్న ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది అని అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటలకి ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తేరారని అన్నారు. అంతేకాకుండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7గంటల నుండి నాలుగు గంటల వరకే పోలింగ్ కు జరిగే నేపథ్యంలో ఓటర్లందరూ నాలుగు గంటలలోపు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

019235
Total views : 90135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.