ప్రజలకు పోలీస్ చట్టాలపై,చట్ట వ్యతిరేకత కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..నిర్వహించరని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ బాపనకుంట,శివలింగాపురం ప్రాంతాల్లో పోలీస్ చట్టాల పై అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. బాపనగుంట,శివలింగాపురంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించామని. నివాసాల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఉన్న 20 ద్విచక్ర వాహనాలను,నాలుగు ఆటోలను పోలీసుల స్వాధీనం చేసుకున్నామని. అనంతరం ప్రజలకు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని వారిపట్ల గమనిస్తూ ఉండాలని డి.ఎస్పి రవీందర్ రెడ్డి సూచనలు ఇచ్చారు.అంతేకాకుండా కొత్తగా వచ్చిన మూడు చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి