Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Crime బాసర ట్రిబుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం..!

బాసర ట్రిబుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం..!

by Prakash
BASARA IIIT STUDENT SUICIDE

నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ(Basara IIIT) లో పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా గ్రామానికి చెందిన తెనుగు శిరీష(18) గురువారం రాత్రి హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తెలిపారు. చదువుల తల్లి క్షేత్రంలో నెలకొన్న బాసర త్రిబుల్ ఐటీ లో ఎప్పుడు ఏదో ఒక కారణం వల్ల విద్యార్థుల బలవన్మరణాలు మాత్రం ఆగడం లేదు ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow us on :Facebook, Instagram&YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా.
ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సరైన అనుమతులు లేకుండానే …
నిర్మల్ జిల్లా భైంసాలో ప్రైవేట్ పాఠశాలలపై ఎబివిపి నేతల ఆగ్రహం.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై ఎబివిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో …


Advertisements

You may also like

Our Visitor

023958
Total views : 143629

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.