Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Latest News బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

బావ మరణించాడని మరదలు ఆత్మహత్య..

by Rama
student suicide

ఆత్మహత్య (Suicide):

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని డోవూరు గ్రామానికి చెందిన శిరీష 17 సంవత్సరాలు ఈమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్సరంలో చేరింది, గురువారం రాత్రి ఆమె గదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు, దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అదే గ్రామానికి చెందిన ఆకాష్ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నేపథ్యంలో ఇంటి నుండి హాస్టల్ కి వెళ్ళిన శిరీష గురువారం రాత్రి సూసైడ్ నోట్ లో అమ్మానాన్న సారీ అంటూ, బావ లేని జీవితం నాకు వద్దు అని రాసి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.



జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.
UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును …
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి …
రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: