Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..

ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..

by Prakash
electricity operator murdered in Ranga reddy

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) చేవెళ్ల…

చేవెళ్ల నియోజకవర్గం, ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు విధి నిర్వహణలో ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అతడి వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఫోన్, పర్సనల్ ఫోన్లు తీసుకెళ్లారు. హర్యా ది శంకర్ పల్లి మండలంలోని మోకీల గ్రామం. ఇతడు ఆలూరు సబ్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాలు గా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on :Facebook, Instagram&YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …


Advertisements

You may also like

Our Visitor

013976
Total views : 78749

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.