Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..

ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..

by Prakash
electricity operator murdered in Ranga reddy

రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) చేవెళ్ల…

చేవెళ్ల నియోజకవర్గం, ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు విధి నిర్వహణలో ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అతడి వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఫోన్, పర్సనల్ ఫోన్లు తీసుకెళ్లారు. హర్యా ది శంకర్ పల్లి మండలంలోని మోకీల గ్రామం. ఇతడు ఆలూరు సబ్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాలు గా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on :Facebook, Instagram&YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …


Advertisements

You may also like

Our Visitor

039289
Total views : 196206

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: