481
గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్. నలుగురు (hyderabad)పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ లను అరెస్టు చేసిన ఏసీబీ.
Follow us on :Facebook, Instagram&YouTube.
2.10 కోట్ల అవినీతి (Hyderabad)…
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించుకున్న నిందితులు. నాంపల్లి ఏసీబి స్పెషల్ కోర్టు లో హాజరుపరిచిన అధికారులు. మార్చ్ 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్పై …