గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్. నలుగురు (hyderabad)పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ లను అరెస్టు చేసిన ఏసీబీ.
Follow us on :Facebook, Instagram&YouTube.
2.10 కోట్ల అవినీతి (Hyderabad)…
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించుకున్న నిందితులు. నాంపల్లి ఏసీబి స్పెషల్ కోర్టు లో హాజరుపరిచిన అధికారులు. మార్చ్ 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ …