Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home TelanganaRangareddy మద్యం సీజ్..

మద్యం సీజ్..

by Rama
liquor sieze

జనరల్ ఎలెక్షన్ -2023 నేపథ్యం లో స్టీఫెన్ రవీంద్ర, IPs. కమీషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాదు గారి ఆదేశాల డీసీపీ శంషాబాద్ నారాయణ రెడ్డి, ADDL డీసీపీ రామ్ కుమార్, ACP SHADNAGAR గారి పర్యవేక్షణ లో ఆమనుగల్ సి‌ఐ. జె. వెంకటేశ్వర్లు, తలకొండపల్లి యస్. ఐ., సి.యచ్. శ్రీను మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సంయుక్తంగా రైడ్ చేయగా జూలపల్లి లోని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన జైపాల్ రెడ్డి పౌల్ట్రీ ఫారం లో ఒక్క రూం నందు ఇంపీరియల్ బ్లూ కటాన్స్ (204), ఒక్కో కటాన్స్ నందు (48) బాటిల్స్ ఉన్నాయి. ఒక్క బాటిల్ 180 ఎం‌ఎల్ మొత్తం 9792 బాటిల్స్ (1762.56 లిటర్స్) ఇట్టి మద్యం విలువ 19,38,816/-. ఇట్టి మద్యం ఎలెక్షన్ లో ఓటర్స్ ను ప్రలోభలకు గురిచేయడానికి జైపాల్ రెడ్డి తెప్పించి తన పౌల్ట్రీ ఫారం నందు డంప్ చేయించాడు అని తెలిసింది. ఇట్టి మద్యంను పంచుల సమక్షంలో సీజు చేసి, నేరస్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: