Wednesday, March 11, 2026
News Navigation
Home National కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

by Satya
Arrest of illegal liquor from Karnataka

చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక(Karnataka) నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యమాన్ని పట్టుకొని కారును సీజ్ చేసారు బైరెడ్డిపల్లి పోలీసులు. దీనిపై పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి(DSP Maheshwar Reddy) మాట్లాడుతూ.. బైరెడ్డిపల్లి పోలీసుల తనిఖీ చేస్తుండగా చెన్నారెడ్డి, హాసిన్ భాష వీరిద్దరూ కారులో మద్యం ఉనట్లు గుర్తించడంతో వారు పారిపోవడానికి ప్రయత్నించరన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విరిఇరువురి పైన ఇదివరకే ఐదు కేసులు ఉన్నట్లు మాకు సమాచారం అందిదని డిఎప్ పి తెలియజేసారు. మద్యం విలువ ఒక లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు, కర్ణాటక నుండి మద్యం తీసుకవచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవడంతో ఇంకా ఎక్కువ నిఘ పెంచామని డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇది చదవండి: కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం
నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా …
త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదల
ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే …
న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.