Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home National కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

by Satya
Arrest of illegal liquor from Karnataka

చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక(Karnataka) నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యమాన్ని పట్టుకొని కారును సీజ్ చేసారు బైరెడ్డిపల్లి పోలీసులు. దీనిపై పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి(DSP Maheshwar Reddy) మాట్లాడుతూ.. బైరెడ్డిపల్లి పోలీసుల తనిఖీ చేస్తుండగా చెన్నారెడ్డి, హాసిన్ భాష వీరిద్దరూ కారులో మద్యం ఉనట్లు గుర్తించడంతో వారు పారిపోవడానికి ప్రయత్నించరన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విరిఇరువురి పైన ఇదివరకే ఐదు కేసులు ఉన్నట్లు మాకు సమాచారం అందిదని డిఎప్ పి తెలియజేసారు. మద్యం విలువ ఒక లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు, కర్ణాటక నుండి మద్యం తీసుకవచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవడంతో ఇంకా ఎక్కువ నిఘ పెంచామని డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇది చదవండి: కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర …
వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‍లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో …
జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.