మహబూబాబాద్ జిల్లా | Mahabubabad దంతాలపల్లి మండల కేంద్రంలో మద్యం మత్తులో యువకుల వీరాంగం చేసారు. దంతాలపల్లి మండల శివారు ఖమ్మం -వరంగల్ హైవే రోడ్డు పై ఉన్న బిర్యాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై యువకుల వీరాంగం. తలుపులు తన్నుతూ కుటుంబం పై దాడి. పోలీసులకు సమాచారాన్ని అందించిన వాహనదారులు. సిబ్బంది తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కరుణాకర్. పెట్రోలింగ్ వాహనాలలో యువకులను తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు. ఎస్సై కరుణాకర్ పై దాడి చేసిన యువకులు. మధ్యం మత్తులో యువకుల వీరాంగం. బిర్యానీ పాత్రలను చెల్లాచెదురుగా చేసిన యువకులు. దంతాలపల్లి మండల కేంద్రంలో హై టెన్షన్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 89999