విజయవాడ(Vijayawada) తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్(12th Division) లో వైసీపీ నేతలు(YCP leaders) ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. అభ్యర్థులు దేవినేని అవినాష్(Devineni Avinash), కేశినేని నాని(Keshineni Nani) విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని హైమ మరియు దేవినేని సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
12వ డివిజన్ లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అవినాష్ పరిష్కరించాడన్నారు. కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో 6 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఇంటి ముందు రోడ్డు కూడా అవినాష్ వేయించాడన్నారు.
కోటి రూపాయల వ్యయంతో మైనారిటీ ల కోసం ఉర్దూ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. గత రెండు ఎన్నికల్లో నాని గారిని గెలిపించినట్టు, ఈసారి కూడా దేవినేని అవినాష్ మరియు కేశినేని నానికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78967