విజయవాడ(Vijayawada) పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్(47th Division)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో కేశినేని శ్వేతా(Keshineni Swetha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గడప గడప కు వెళ్తుంటే ప్రజలు ప్రేమ ఆప్యాయలతో పలకరిస్తున్నారన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఒక మంచి పరిపాలన చూశారని, ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలన్నారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
కేశినేని నాని ఇక్కడ ప్రజలకు ఒక ముద్దుబిడ్డ ఒక పెద్ద కొడుకు లాంటివాడని, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారన్నారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రజలు దగ్గర ఓటు అడగడానికి వస్తే జనాలు అసలు మీకు ఇక్కడ ఓటు ఉందాని ప్రశ్నిస్తున్నారన్నారు. జనాల క్వశ్చన్ కి సమాధానాలు చెప్పలేక వెళిపోతున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటనఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్…
- విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,…
- గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి





Total views : 56956