విజయవాడ(Vijayawada) పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్(47th Division)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో కేశినేని శ్వేతా(Keshineni Swetha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గడప గడప కు వెళ్తుంటే ప్రజలు ప్రేమ ఆప్యాయలతో పలకరిస్తున్నారన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఒక మంచి పరిపాలన చూశారని, ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలన్నారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
కేశినేని నాని ఇక్కడ ప్రజలకు ఒక ముద్దుబిడ్డ ఒక పెద్ద కొడుకు లాంటివాడని, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారన్నారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రజలు దగ్గర ఓటు అడగడానికి వస్తే జనాలు అసలు మీకు ఇక్కడ ఓటు ఉందాని ప్రశ్నిస్తున్నారన్నారు. జనాల క్వశ్చన్ కి సమాధానాలు చెప్పలేక వెళిపోతున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి





Total views : 78944