విజయవాడ(Vijayawada) పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్(47th Division)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో కేశినేని శ్వేతా(Keshineni Swetha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గడప గడప కు వెళ్తుంటే ప్రజలు ప్రేమ ఆప్యాయలతో పలకరిస్తున్నారన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఒక మంచి పరిపాలన చూశారని, ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలన్నారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
కేశినేని నాని ఇక్కడ ప్రజలకు ఒక ముద్దుబిడ్డ ఒక పెద్ద కొడుకు లాంటివాడని, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారన్నారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రజలు దగ్గర ఓటు అడగడానికి వస్తే జనాలు అసలు మీకు ఇక్కడ ఓటు ఉందాని ప్రశ్నిస్తున్నారన్నారు. జనాల క్వశ్చన్ కి సమాధానాలు చెప్పలేక వెళిపోతున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి