Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Latest News శ్రీవారిని దర్శించుకున్నతెలంగాణ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు.

శ్రీవారిని దర్శించుకున్నతెలంగాణ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు.

by Rama
శ్రీవారిని దర్శించుకున్నతెలంగాణ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ…. అందరు ఆశించిన విధంగా టిటిడి ఈవోగా అవకాశం రాకపోవడం నాకు భాగ్యం లేకపోవడమే కారణంగా బావిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి భక్తుల పట్ల ప్రేమానురాగాలతో సేవలందించాలని కోరారు. నేను కోందరు వాడిగా కోంత మంది కల్పిస్తూన్న అపోహలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూన్నానని అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.