తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 71,123 భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం..3.84 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26,689 మంది. ఇంకా 26 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
Tag:





Total views : 79400