కడప జిల్లా, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) సందర్భంగా గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతల కార్యక్రమాన్ని చేపట్టారు ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి మరియు సోదరి హరిత.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. TDP Women’s Day spl Programs…
టీడీపీ మహిళా నేతలు 55 మంది గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమం ఏర్పాటు చేసి చీర సారెతో పాటు సాంప్రదాయంగా అక్షింతలు వేసి వారిని దీవించారు. టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో మహిళలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి కోసం కృషి చేస్తారని అందుకే ఇప్పుడు మరిన్ని పథకాలు మహిళల కోసం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు, ఇక ప్రతి ఏటా టీడీపీ తరఫున మహిళా దినోత్సవం నాడు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 147723