ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్ర పెరుగుతోంది. దానికి తోడు పొగ మంచుతో చల్లగాలులు వీస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు వణికి పోతున్నారు. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 12.9 డిగ్రీలు, సిరిసిల్లలో 11.8, జగిత్యాలలో 11, పెద్దపల్లిలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Read Also..






Total views : 77937