దక్షిణకాశీ గా భాసిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాగణంలో ఒకే వేదికపై శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి వార్లకు, శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
తలంబ్రాల ఘట్టం అత్యంత వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను బి సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు దంపతులు, కలెక్టర్ హిమాన్స్ శుక్ల అమ్మవారికి, స్వామి వారికి బహుకరించారు. ఆలయంలో మహిళల కోలాట నృత్యాలు, డప్పు వాయిద్య బృందాలను భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ …
పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర …





Total views : 197124