Hanumakonda Accident
కాజీపేట మండలం వడ్డేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘటన. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి. కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళుతున్న కారును ఢీకొని ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి. మరో వ్యక్తి ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మృతి చెందినట్లు సమాచారం. కాజీపేట కు చెందిన సయ్యద్ వహీద్ , అశ్రఫ్ లు గుర్తింపు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..




Total views : 89918