ఈ రోజు ఆదివారం సుమారు తెల్లవారు జామున 3:30కి కచ్చితమైన సమాచారం మేరకు అవనిగడ్డ నుండి కాకినాడ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గుడివాడ టూ-టౌన్ సి.ఐ తులసిధర్, పోలీస్ సిబ్బంది స్వాదినపరుచుకున్నారు. లారీ లో ఉన్న మొత్తం రేషన్ బియ్యం సుమారు 12 టన్నులు ఉంటుందని, కేస్ నమోదు చేసి స్వాదినపరుచుకున్న బియ్యాన్ని పిడిఎస్ డిప్యూటీ తహశీల్దార్ కి అప్పగిస్తామని తెలిపారు.
Read Also..





Total views : 197125