మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్షణ వైఖరిని నిరసిస్తూ సిఐటియు మరియు మున్సిపల్ గ్రామపంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెండింగు ఉన్నందున ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నటువంటి మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికులకుఅనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జిల్లాలో చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో రెండు నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి. బకాయిలు వెంటనే చెల్లించాలని సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధికారులను అనేకసార్లు కలెక్టర్ గారికి మరియు మంత్రి సీతక్క కి కూడా అందజేయడం జరిగింది. అయినా ఇప్పటివరకు పెండింగ్ వేతనాల పైన జాప్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సంవత్సరాలుగా గ్రామాలలో సేవలందిస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వారికి ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనిత సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేకపోవడం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించైనా సరే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.