Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

by
minister venu

తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039494
Total views : 197152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: