Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home TelanganaKarimnagar రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

by Rama
రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో గంజాయి తరలిస్తూ నా నలుగురు వ్యక్తుల్ని నుండి మూడున్నర కిలోల గంజాయి ఒక బైకు స్వాధీనం చేసుకున్న పోలీసులు,గంజాయి తాగడానికి బానిసాయి గంజాయి కొనుక్కోవడానికి , జల్సాలకి డబ్బులు సరిపోకపోవడంతో ఎలాగైనా తొందరగా సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న యువకులు గంజాయి అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అట్టి డబ్బుతోనే వారు జల్సాలు తీర్చుకోవచ్చనే ఆశతో, భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి తాగుడు అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ డబ్బులకు అమ్మడం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సదురు వ్యక్తులను పట్టుకొని మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.రామగుండం కమిషనరేట్ ఏసిపి మడత రమేష్ మంథని పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి అలవాట్లకు కాకుండా యువత సన్మార్గంలో నడవాలి దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఏసీపీ మడత రమేష్ అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039213
Total views : 194796

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: