246
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. గడిచిన గత నాలుగు రోజులుగా ఏజెన్సీ ఉష్ణోగ్రతలు కనిష్టంగా 10 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ఘాట్ రోడ్లు పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.





Total views : 77876