Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Crime లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి…

లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి…

by Prakash
bike accident at palnadu
Bike accident at palnadu:

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం గండ్లురు అడ్డ రోడ్డు వద్ద ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పమిడిపాటి సురేష్(27)గా గుర్తింపు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో మృతి చెందిన సురేష్. శుభకార్యం నిమిత్తం పాకాలపాడు నుండి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి…
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: